గుర్రపు బండిపై శబరిమలకు...
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెంకు చెందిన గుడిగుంట లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు 12సార్లు... 12 విధాలుగా (పాదయాత్ర, బస్సు, రైలు, మౌనవ్రతం ఆచరిస్తూ, భోజనం చేయకుండా...) శబరిమలకు వెళ్లారు.
ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెంకు చెందిన గుడిగుంట లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు 12సార్లు... 12 విధాలుగా (పాదయాత్ర, బస్సు, రైలు, మౌనవ్రతం ఆచరిస్తూ, భోజనం చేయకుండా...) శబరిమలకు వెళ్లారు. ఈ ఏడాది పదమూడోసారి ఇలా గుర్రపు బండిలో 3 రోజుల క్రితం పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా ఒంగోలులో భిక్ష కోసం కొద్దిసేపు ఆగారు. పాలకొల్లుకు చెందిన గుర్రపు బండిని రూ.1.85 లక్షలకు మాట్లాడుకుని యాత్ర సాగిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 80 కి.మీ.లు ప్రయాణం చేస్తున్నారు. రెండు గుర్రాల్లో ఒకదాన్ని బండికి కడుతుండగా... మరోదాన్ని వెనుక ఆటోలో తెస్తున్నారు. మరికొందరు స్వాములు ద్విచక్ర వాహనాలపై ఆయనను అనుసరిస్తున్నారు. 20 రోజుల్లో శబరిమల చేరుకుంటామని వారు తెలిపారు.
- ఈనాడు ఒంగోలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!