కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడైన వేళ
దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు.
కొండపల్లి, న్యూస్టుడే: దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పలుమార్లు కమిషనర్ను కోరారు. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మరోవైపు స్థానికులు కౌన్సిలర్పై ఒత్తిడి తెచ్చారు. విధిలేక అధికారుల తీరును నిరసిస్తూ గురువారం సాయంత్రం స్వయంగా దోమల నివారణ మందు పంపును వీపునకు తగిలించుకొని శాంతినగర్, ఇందిరమ్మ కాలనీల్లో మురుగు కాలువల్లో పిచికారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08/02/23)
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Politics News
Kotamreddy: అమరావతి రైతులను పరామర్శించడమే నేను చేసిన నేరమా?: కోటంరెడ్డి
-
General News
TTD: ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల