శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య  ఆదివారం మధ్యాహ్నం శ్రీవారి కల్యాణోత్సవ సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Published : 05 Dec 2022 03:28 IST

తిరుమల, న్యూస్‌టుడే: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య  ఆదివారం మధ్యాహ్నం శ్రీవారి కల్యాణోత్సవ సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు తీర్థప్రసాదాలు ఇవ్వగా, అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని