ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకే పీఎం కిసాన్‌

ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకే పీఎం కిసాన్‌ పథకంలో 13వ విడత ఆర్థిక సాయం అందుతుందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.

Published : 07 Dec 2022 03:50 IST

ఈనాడు, అమరావతి: ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకే పీఎం కిసాన్‌ పథకంలో 13వ విడత ఆర్థిక సాయం అందుతుందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. మంగళవారం వ్యవసాయ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో రబీ వరి సాగును ఈ-పంటలో నమోదు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని