Suresh Babu: కడప మేయర్కు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
కడప నగర మేయర్, వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంధువులు, అనుచరులు వెంటనే కడపలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
కడప నగరపాలక, నేరవార్తలు, న్యూస్టుడే: కడప నగర మేయర్, వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంధువులు, అనుచరులు వెంటనే కడపలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెదడులో స్వల్పస్థాయిలో రక్తస్రావం (స్ట్రోక్) అయ్యిందని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆయన అసౌకర్యంగా ఉండగా, స్థానిక వైద్యులు పరీక్షించి ప్రమాదమేమీ లేదని చెప్పినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, జిల్లా నాయకులు ఆయనను పరామర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్కు కాల్స్..!