1001 దీపాలు వెలిగించి పూజలు
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని గురువారం రాత్రి తెదేపా నాయకులు 1001 దీపాలను వెలిగించారు.
కనిగిరి, న్యూస్టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని గురువారం రాత్రి తెదేపా నాయకులు 1001 దీపాలను వెలిగించారు. స్థానిక అమరావతి గ్రౌండ్లో మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జగన్ రాక్షస పాలనకు చరమ గీతం పాడి, చంద్రబాబును గెలిపించడమే ధ్యేయంగా లోకేశ్ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలను నాయకులు కోరారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు అంటూ వెలిగించిన దీపాలు ఆకట్టుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్