విశాఖలో ఉగాది నుంచి సీఎం జగన్‌ నివాసం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది నుంచి జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలోనే నివాసం ఉంటారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

Updated : 04 Feb 2023 11:26 IST

మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

గ్రామీణభీమిలి(విశాఖపట్నం), న్యూస్‌టుడే:  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది నుంచి జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలోనే నివాసం ఉంటారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ నగర పరిధిలోని కె.నగరపాలెం, గంగడిపాలెం గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని