మాణిక్యాంబదేవికి 2 కిలోల స్వర్ణ చీర
కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి గ్రామస్థులు స్వర్ణ చీర బహూకరించారు.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి గ్రామస్థులు స్వర్ణ చీర బహూకరించారు. గ్రామస్థులంతా చందాలు వేసుకుని 2 కిలోల బంగారంతో అమ్మవారికి చీర తయారు చేయించినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. గ్రామోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో పూజలు చేసి, స్వర్ణ చీరను అమ్మవారికి అలంకరించారు.
న్యూస్టుడే, పెదపూడి (జి.మామిడాడ)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు
-
India News
Supreme Court: ఇందులో హక్కుల ఉల్లంఘనేముంది?: ఫైజల్ ‘అనర్హత’ పిటిషన్పై సుప్రీం
-
Movies News
Samantha: దాని కోసం యాచించాల్సిన అవసరం నాకు లేదు..: సమంత
-
Crime News
Andhra news: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి