దర్గాలో పంచాంగ పఠనం
మత సామరస్యానికి కర్నూలు జిల్లా కౌతాళంలోని జగద్గురు ఖాదర్లింగా స్వామి దర్గా వేదికయింది.
మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహణ
కౌతాళం, న్యూస్టుడే: మత సామరస్యానికి కర్నూలు జిల్లా కౌతాళంలోని జగద్గురు ఖాదర్లింగా స్వామి దర్గా వేదికయింది. బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఈ దర్గాలో పంచాంగ పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లింలు, హిందువులు పాల్గొన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని పండితుడు తెలిపారు. ఉగాది రోజున ఈ దర్గాలో పంచాంగ పఠనం చేయడం సంప్రదాయంగా వస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అప్పటికే భారత ఆటగాళ్లలో అలసట కనిపించింది: సునీల్ గావస్కర్
-
Movies News
Sirf Ek Bandaa Kaafi Hai Review: రివ్యూ: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
-
World News
USA: రంగంలోకి పెన్స్.. ట్రంప్తో పోటీకి సై..!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. తండ్రీకుమారుడికి బెయిల్ మంజూరు
-
Movies News
varun tej: మెగా ఇంట పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ నిశ్చితార్థంపై ప్రకటన!
-
Politics News
Opposition Meet: ‘450 స్థానాల్లో భాజపాపై ఒక్కరే పోటీ’.. విపక్షాల వ్యూహం ఇదేనా..?