ముఖ్యమంత్రి జగన్తో నూతన ఎమ్మెల్సీల భేటీ
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, పెనుమత్స వీవీ సూర్యనారాయణరాజు, జయమంగళ వెంకటరమణ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ను కలిశారు.
ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, పెనుమత్స వీవీ సూర్యనారాయణరాజు, జయమంగళ వెంకటరమణ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. వారితోపాటు అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎస్.మంగమ్మ కూడా ఉన్నారు. అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె