గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి మాట్లాడారు.

Published : 28 Mar 2023 04:59 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి మాట్లాడారు. గంటకుపైగా వీరి భేటీ కొనసాగింది. భేటీలో ఏం చర్చించారనే వివరాలు బయటకు రాలేదు. గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని