శ్రీవారికి మార్చిలో రూ.120 కోట్ల హుండీ ఆదాయం
శ్రీవారికి మార్చిలో రూ.120.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి హుండీ ఆదాయం ప్రతినెలా రూ.వంద కోట్లు దాటుతోంది.
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారికి మార్చిలో రూ.120.29 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి హుండీ ఆదాయం ప్రతినెలా రూ.వంద కోట్లు దాటుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకల ద్వారా తితిదేకు రూ.1,520.29 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత కొన్నాళ్లుగా భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులు సమర్పిస్తున్నారు. దీంతో తితిదేకు మార్చి 31వ తేదీకి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా ఆదాయం సమకూరింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
TDP Mahanadu: భారీ వాహనాలను అనుమతించి..అవస్థలు పెంచారు!
-
Crime News
Cyber Crime: ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ.. సైబర్ మోసానికి గురైన బ్యాంకు ఉద్యోగి
-
Ap-top-news News
Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం