అంతరించిపోతున్న కళలను బతికించుకుందాం
అంతరించిపోతున్న కళలను బతికించుకుందామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) అధ్యక్షుడు నూతి బాపు పేర్కొన్నారు.
విశాఖలో తెలుగు జానపద సంబరాలు
విశాఖపట్నం (మద్దిలపాలెం), న్యూస్టుడే : అంతరించిపోతున్న కళలను బతికించుకుందామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) అధ్యక్షుడు నూతి బాపు పేర్కొన్నారు. నాట్స్, గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ (గ్లో), శ్రీమాతా కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని పిఠాపురం కళాభారతి ఆడిటోరియంలో శనివారం ‘తెలుగు జానపద సంబరాలు’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపు మాట్లాడుతూ.. కళలను బతికించుకోవాలనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జానపద సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. నాట్స్ తెలుగు సంబరాల సమన్వయకర్త అప్పసాని శ్రీధర్ మాట్లాడుతూ.. అమెరికాలోని న్యూజెర్సీలో మే 26, 27 తేదీల్లో తెలుగు సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జముకు కళాకారుడు అసిరయ్య పాడిన జానపద గీతాలు, థింసా నృత్యం అలరించాయి. తెలుగు భాషా కోవిదుడు డాక్టర్ మీగడ రామలింగస్వామి, నాటకరంగ ప్రముఖులు ఎడ్ల గోపాలంను సన్మానించారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పెదవీర్రాజు, గ్లో సంస్థ కార్యదర్శి యార్లగడ్డ వెంకన్నచౌదరి, శ్రీమాత కళాపీఠం నిర్వాహకులు పల్లి నాగభూషణం, బీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలరాతలు మార్చేది ఓటే.. ఓటరును చైతన్యపరుస్తున్న చిన్న పుస్తకం
‘ఏ సమాజంలో నీతి తప్పినవాళ్లు విజయం సాధిస్తారో.. నేరస్థులు ఆరాధ్యులుగా మారతారో, విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో.. అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాటా కోసం ఎక్కడైతే ప్రజలు అర్రులు చాస్తుంటారో.. అక్కడ వ్యవస్థ పునఃసమీక్షకు సమయం ఆసన్నమైందని అర్థం’. -
ఇదో నియంత పోకడ.. టీచర్ల ఆవేదనపై కొరకొర
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ మంచివారే.. పాదయాత్రలో సీపీఎస్పై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఉపాధ్యాయులు అనడం మాత్రం తప్పయిపోయిందట. -
‘అమ్మఒడి’.. మామ కత్తెర!
పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు.. అందరికీ ‘అమ్మఒడి’ సాయం అందిస్తామన్నారు.. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ లబ్ధి కల్పిస్తామన్నారు.. తల్లులను ఆశల పల్లకీ ఎక్కించారు.. ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు.. ఆ తర్వాత.. నిబంధనల కత్తి అందుకున్నారు. -
బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు
‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. -
జీ‘వి’తాలతో ఆడుకున్నారు
జగన్ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. -
అవినీతి ‘వర్ధనం’!
ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి.. ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి.. వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి.. గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి. -
అర్చకులకు జగన్ శఠగోపం!
వేతనాలు పెంచుతామని గత ఎన్నికల సమయంలో జగన్ అర్చకులను ఆశల ‘పల్లకి’లో ఊరేగించారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు సరిపడా ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
పరుగులు పెడుతున్న ఏపీ గ్రిడ్
రాష్ట్రంలో గ్రిడ్ డిమాండ్ సరికొత్త రికార్డును ఆవిష్కరించింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల చరిత్రలోనే గరిష్ఠంగా శుక్రవారం 13,319 మెగావాట్ల గ్రిడ్ డిమాండ్ నమోదైంది. -
కార్టూన్
-
భూమి నీదే.. రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం!
‘భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.. అయితే ఏంటి.. భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైకాపా నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు.. కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది..? -
బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులు
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకెళ్దామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. -
ప్రజాప్రభుత్వం వస్తుంది.. కష్టాలన్నీ తీరతాయి
‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే లక్ష్యంగా నారా లోకేశ్ పనిచేస్తున్నారన్నారు. -
మల్లన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి
శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. -
వ్యాపార సంస్థలా.. వైకాపా
వైకాపాలో ఇమడలేక ఆ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ పదవికి అనంత రామకృష్ణప్రసాద్ రాజీనామా చేశారు. -
నేర చరిత్ర వివరాలేవి?
తన తండ్రి, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్రెడ్డి నేర చరిత్రపై వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్ ఎన్నికల సంఘానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదని సునీత ప్రశ్నించారు. -
వైకాపా అవినీతి ‘పురం’పర!
వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు. -
వెయ్యి పెంచి.. లక్షలు ముంచి
అన్న వస్తున్నాడు అంటే... ఆనందపడ్డాం... మాట తప్పడు అంటే మురిసిపోయాం... అధికారంలోకి వచ్చాక మా వేతనాలు పెంచితే.. మా ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నాం. -
ఒంటిమిట్టలో నేడు సీతారాముల కల్యాణం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. -
తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. -
ఎన్డీయే కూటమి అభ్యర్థులకే పెన్షనర్ల ఓటు
జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీయే కూటమికి ఓటు వేసి గెలిపిస్తామని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ ప్రకటించింది. -
పురోహితుడిపై ఆకతాయిల వికృత చేష్టలు
పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడితో ఆ కార్యక్రమంలోనే పాల్గొన్న కొందరు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్