Ap High court: హైకోర్టుకు వెళ్లే మార్గంలో.. జరభద్రం!
రాజధాని అమరావతిలో హైకోర్టుకు వెళ్లే సీడ్యాక్సిస్ రోడ్డు వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం వద్ద అంచుల్లో ఒరిగిపోయి గుంతలు పడుతున్నాయి.
రాజధాని అమరావతిలో హైకోర్టుకు వెళ్లే సీడ్యాక్సిస్ రోడ్డు వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం వద్ద అంచుల్లో ఒరిగిపోయి గుంతలు పడుతున్నాయి. తాగునీటి పైపులైన్ల పనులు, భూగర్భ కేబుల్ వ్యవస్థల కోసం రోడ్డుపక్కన తవ్వకాలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా పనులు ఆగిపోవడంతో అంచుల్లో మట్టి జారిపోతోంది. వర్షాలు కురుస్తుండడంతో రోడ్డుకింద మట్టి కూడా కొట్టుకుపోయి ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈ దారిలో నిత్యం ఉద్యోగులు, న్యాయమూర్తులు వెళ్తుంటారు. ప్రమాదాలు జరగకముందే వీటిని సరి చేయాల్సి ఉంది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా