మానవ తప్పిదమే: అమర్‌నాథ్‌

రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Published : 05 Jun 2023 04:47 IST

విశాఖపట్నం (ఎంవీపీకాలనీ), న్యూస్‌టుడే: రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాళి మండలం ఎం.కొత్తూరుకు చెందిన కె.పూజను మంత్రి పరామర్శించారు.ఆమెను విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని