జేజేఎం పనుల్లో పంచాయతీలను భాగస్వాములను చేయాలి
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనుల్లో పంచాయతీలు, మహిళా స్వయంశక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని కేంద్ర తాగునీరు, శానిటేషన్ వ్యవహారాలశాఖ కార్యదర్శి విని మహాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కేంద్ర తాగునీరు, శానిటేషన్ వ్యవహారాల శాఖ కార్యదర్శి విని మహాజన్
ఈనాడు, అమరావతి: జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనుల్లో పంచాయతీలు, మహిళా స్వయంశక్తి సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని కేంద్ర తాగునీరు, శానిటేషన్ వ్యవహారాలశాఖ కార్యదర్శి విని మహాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సచివాలయంలో మంగళవారం ఆమె రాష్ట్రంలో జేజేఎం కార్యక్రమాలపై సమావేశమయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. అన్ని కాలాల్లోనూ తాగునీరు నేరుగా గృహాలకు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ద్రవ వ్యర్థాలు నిల్వ ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రతి ఇంటికీ కుళాయి, మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్లో ప్రభాస్తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్రెడ్డి
-
Amazon: గ్రేట్ ఇండియన్ సేల్కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్!
-
YouTuber: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం.. యూట్యూబర్పై నెటిజన్ల ఫైర్!
-
TSPSC: పోటీపరీక్షల నిర్వహణపై అనుమానాలున్నాయ్!.. విపక్షాల మండిపాటు
-
అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు