శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌ శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

Published : 10 Jun 2023 05:22 IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌ శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని