నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది
తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు.
నారా భువనేశ్వరి భావోద్వేగం
ఈనాడు డిజిటల్, అమరావతి: తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు. ‘‘సత్యం ఎంత కఠినంగా ఉన్నా ఆచరించాలని, కట్టుబడి ఉండాలని ఆయన ఎప్పుడూ మాకు బోధించేవారు. న్యాయం కోసం ఎన్టీఆర్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగు వారికి సేవ చేయటంలో ఆయన చూపిన అంకితభావం.. ప్రజలతో పాటు ఎన్టీఆర్ సంతానంగా మాకు ఆదర్శం’’ అని సోమవారం ట్విటర్ వేదికగా కీర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
భూమ్భూమ్, ఆంధ్రాగోల్డ్ వంటి పేర్లతో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రంగు నీళ్లతో కల్తీ చేసి విక్రయిస్తున్నాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన వెలుగు చూసింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
వచ్చే ఏడాది (2024) సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా నోటిఫికేషన్లో పేర్కొంది. -
ప్రధాని మోదీతో మాట్లాడిన పాకల మహిళ
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. -
నాగార్జున సాగర్పై ఘర్షణ
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ 13 గేట్ల స్వాధీనం పేరుతో జగన్ ప్రభుత్వం పెద్ద హైడ్రామాకు దిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సినిమా కథను మరిపించేలా ఉత్కంఠగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. -
Visakhapatnam: ‘రౌడీ’ రాజు
ఆయన అధికార పార్టీలో కీలక నేత. నామినేటెడ్ పదవిలో ఉన్నారు. విశాఖపట్నంలో రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, దాన్ని ‘రాజు’లా నడిపిస్తున్నారు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
YS Jagan: ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?
ఉలుకూ, పలుకూ లేకుండా.. ముందస్తుగా ఎలాంటి చర్చలు లేకుండా జగన్ ప్రభుత్వం నాగార్జునసాగర్పైకి దండయాత్రకు వెళ్లింది. -
IT Jobs in AP: కంపెనీలు రావడం లేదేంటి బ్రో!
రాష్ట్రంలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణల్ని నిలిపేసిన ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు భారీగా పడిపోయాయి. -
ఉద్యోగులకు డీఏ, జీపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు చెల్లించాల్సిన డీఏ, ఆర్జిత సెలవులు, జీపీఎఫ్ బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ డిమాండ్ చేశారు. -
అగ్ర దేశాల్ని అధిగమించడమే లక్ష్యం
ప్రపంచంలోని అగ్ర దేశాల్ని అధిగమిస్తూ... 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందు వరుసలో నిలపాలన్నది ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. -
మొక్కుబడి పర్యటన.. తూతూమంత్రం పరిశీలన
ఎన్నడూ లేనన్ని అక్రమాలు, అవకతవకలు, లోపాలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల్లో వెలుగుచూస్తున్నాయి. -
తెలంగాణ ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ష్ణా, గోదావరి నదులపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ -
‘రీ-సర్వేతో భూములపై’ హక్కులు పోతున్నాయ్
జగనన్న శాశ్వత భూ హక్కు కార్యక్రమంతో రైతులకు సొంత భూములపై హక్కు లేకుండా పోతోంది. వారసత్వంగా వచ్చిన భూమిలో పది సెంట్ల నుంచి ఎకరా వరకు రీ-సర్వేలో తగ్గిపోతుండటంతో కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే సహకరిస్తాం
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లెలోని యురేనియం పరిశ్రమ ప్రభావిత గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజాభిప్రాయ సేకరణకు సహకరిస్తామని ఆయా గ్రామాల నాయకులు పేర్కొన్నారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
కోర్టు చెప్పినా బేఖాతరు..!
రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాటన్ బ్యారేజీ సమీపంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు బుధవారం స్టే ఇచ్చినా గురువారం యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోయాయి. -
హామీల కోతలు
తన చేతికి ఎముకలేదన్నట్లు ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి జగన్కు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకిచ్చే పెట్టుబడి రాయితీని పెంచేందుకు మాత్రం 54 నెలలుగా చేతులు రావడం లేదు. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోండి
కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ పిలుపునిచ్చారు. -
ఏఆర్ఆర్ ప్రతిపాదనల సమర్పణ
ఏపీ ట్రాన్స్కో, విద్యుత్తు రంగ సంస్థలు ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ల 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లతోపాటు ఏపీ డిస్కంలు 2024-25కు రిటైల్ సరఫరా కార్యకలాపాల ఏఆర్ఆర్ను గురువారం దాఖలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
-
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!