Andhra News: సైకో భర్తల్ని సంఘ బహిష్కరణ చేయాలి

అనుమానం పేరుతో మహిళల ప్రాణాల్ని తీసే సైకో భర్తల్ని సంఘ బహిష్కరణ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో  అనుమానంతో మహిళల్ని పొట్టనపెట్టుకున్న ఉన్మాదులపై కఠిన చర్యలు...

Updated : 19 Nov 2022 07:49 IST

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అనుమానం పేరుతో మహిళల ప్రాణాల్ని తీసే సైకో భర్తల్ని సంఘ బహిష్కరణ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో  అనుమానంతో మహిళల్ని పొట్టనపెట్టుకున్న ఉన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని