సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కింద నమోదైన కంపెనీల సాఫ్ట్వేర్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019-20 ఎగుమతులు రూ.4.66 లక్షల
దిల్లీ: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కింద నమోదైన కంపెనీల సాఫ్ట్వేర్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019-20 ఎగుమతులు రూ.4.66 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 7% వృద్ధి కనిపించింది. కొవిడ్-19 ప్రభావం ఉన్నా, కంపెనీలు వేగంగా డిజిటలీకరణ వైపు అడుగులు వేయడంతో ఐటీ రంగానికి గిరాకీ ఏర్పడింది. ఐటీ నిపుణులు ఎక్కడినుంచైనా పనిచేసే వీలు కలగడంతో, ఐటీ పరిశ్రమ ఉత్పాదకతకు ఎటువంటి అవరోధాలు కలుగలేదు. ఎస్టీపీఐ దగ్గరున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, 2020-21లో ఎస్టీపీఐ నమోదిత సంస్థల ఎగుమతులు 7%పెరిగి, రూ.5.0 లక్షల కోట్లకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్