టెండర్‌ కట్స్‌కు రూ.110 కోట్ల నిధులు

ఆన్‌లైన్‌తో పాటు, దుకాణాల్లో మాంసాహారాన్ని విక్రయించే టెండర్‌ కట్స్‌ రూ.110 కోట్ల నిధులను సమకూర్చుకుంది. పారాగాన్‌ పార్ట్‌నర్స్‌తో పాటు న్యాబ్‌వెంచర్స్‌ ఈ పెట్టుబడులు సమకూర్చాయి.

Published : 09 Feb 2021 01:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌తో పాటు, దుకాణాల్లో మాంసాహారాన్ని విక్రయించే టెండర్‌ కట్స్‌ రూ.110 కోట్ల నిధులను సమకూర్చుకుంది. పారాగాన్‌ పార్ట్‌నర్స్‌తో పాటు న్యాబ్‌వెంచర్స్‌ ఈ పెట్టుబడులు సమకూర్చాయి. ఈ మొత్తంతో కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్‌ చంద్రన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని