వివాద్ సే విశ్వాస్ ద్వారా ప్రభుత్వానికి రూ.53,346 కోట్లు
ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రవేశపెట్టిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ద్వారా ప్రభుత్వానికి ఫిబ్రవరి 22 వరకు రూ.53,346 కోట్లు వచ్చాయి. ఈ పథకం కింద పన్నుల వివాద పరిష్కారానికి 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని పార్లమెంటుకు
దిల్లీ: ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రవేశపెట్టిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ద్వారా ప్రభుత్వానికి ఫిబ్రవరి 22 వరకు రూ.53,346 కోట్లు వచ్చాయి. ఈ పథకం కింద పన్నుల వివాద పరిష్కారానికి 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. వీటితో ముడిపడి ఉన్న మొత్తం పన్ను బకాయిల విలువ రూ.98,328 కోట్లు అని తెలిపారు. ఇందులో రూ.53,346 కోట్లు వసూలయ్యాయని వెల్లడించారు. వివాద్ సే విశ్వాసం పథకం ప్రారంభం వెనక ఉద్దేశం సాకారమైందా అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి సాకారమైందని చెబుతూ పై వివరాలు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ