Stock: చివర్లో కొనుగోళ్లు.. ఫ్లాట్గా సూచీలు
దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లకు.
ముంబయి: దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను సూచీలు పూడ్చుకోగలిగాయి.
ఉదయం 51,817 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఒక దశలో 450కి పైగా పాయింట్ల నష్టపోయి చివరికి 85.40 పాయింట్ల నష్టంతో 51,8498.48 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.30 పాయింట్ల లాభంతో 15,576 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.08గా ఉంది.
నిఫ్టీలో యూపీఎల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలు చవిచూశాయి. ఐటీసీ లిమిటెడ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్