ఫిబ్రవరిలో నెమ్మదించిన తయారీ
దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో స్పలంగా నెమ్మదించాయి. అయితే కంపెనీలు కొత్త ఆర్డర్లు తీసుకోవడం పెరుగుతున్నందున, కొనుగోళ్ల కార్యకలాపాలు, ఉత్పాదకత మెరుగయ్యిందనే విషయాన్ని
కొత్త ఆర్డర్లలో వృద్ధి
దిల్లీ: దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో స్పలంగా నెమ్మదించాయి. అయితే కంపెనీలు కొత్త ఆర్డర్లు తీసుకోవడం పెరుగుతున్నందున, కొనుగోళ్ల కార్యకలాపాలు, ఉత్పాదకత మెరుగయ్యిందనే విషయాన్ని సూచిస్తోందని పీఎంఐ సర్వే వెల్లడించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యాన్ఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో 57.5 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 57.7 పాయింట్లుగా ఉంది. జనవరితో పోలిస్తే వృద్ధి తగ్గినప్పటికీ.. దీర్ఘకాలిక సగటు అయిన 53.6 పాయింట్ల కంటే ఫిబ్రవరిలో ఈ సూచీ అధికంగానే ఉండటం గమనార్హం. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు. కొవిడ్-19 సంబంధించి ఆంక్షలు తొలగినప్పటికీ ఉద్యోగకల్పన మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ