టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాలు ఇక ప్రియం
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కమర్షియల్ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది.
దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కమర్షియల్ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకు ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. మీడియం, హెవీ, ఇంటర్మీడియట్, లైట్, స్మాల్ కమర్షియల్ వెహిల్స్తో పాటు బస్సుల ధరలను కూడా పెంచబోతున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో టాటా మోటార్స్ పేర్కొంది. స్టీల్, అల్యూమినియం, ఇతర లోహాల ధరలు పెరగడంతో కమర్షియల్ వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా, మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు వచ్చే నెల నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు