Dmart Results: డీమార్ట్ నికర లాభం రూ.505 కోట్లు
4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన డీమార్ట్.
దిల్లీ: డీమార్ట్ పేరిట రిటైల్స్టోర్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ 4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 8% పెరిగి రూ.505 కోట్లకు చేరుకుంది. ఆదాయం 21% పెరిగింది. గత ఏడాది కాలంలో ఆర్జించిన రూ.8,606.09 కోట్ల ఆదాయంతో పోలిస్తే, 21% పెరిగి రూ.10,337 కోట్లకు చేరుకుంది. దీని నికర లాభం కూడా అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో రూ.466.35 కోట్లతో పోలిస్తే 8% పెరిగి రూ.505.21 కోట్లకు చేరుకుంది. కంపెనీ మార్జిన్లు ఏడాది ప్రాతిపదికన 8.60%తో పోలిస్తే 7.60%కు తగ్గాయి. దీని EBITDA ఆదాయం 5.50% పెరిగి రూ.783 కోట్లకు చేరుకుంది. మే 13న జరిగిన సమావేశంలో అవెన్యూ సూపర్మార్ట్స్ బోర్డు ఫలితాలను ఆమోదించినట్లు కంపెనీ తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం