Adani Ports: 17% తగ్గిన అదానీ పోర్ట్స్ లాభం
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.1,091.56 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,312.90 కోట్లతో పోలిస్తే ఇది 16.86 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.5,073 కోట్ల నుంచి రూ.5,099.25 కోట్లకు, మొత్తం వ్యయాలు రూ
దిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.1,091.56 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,312.90 కోట్లతో పోలిస్తే ఇది 16.86 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.5,073 కోట్ల నుంచి రూ.5,099.25 కోట్లకు, మొత్తం వ్యయాలు రూ.3,660.28 కోట్ల నుంచి రూ.4,174.24 కోట్లకు పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 91 మిలియన్ మెట్రిక్ టన్నుల అత్యధిక త్రైమాసిక సరకు రవాణా (కార్గో) జరిపినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. సరకు రవాణాలో వృద్ధికి ప్రధానంగా డ్రై కార్గో (11.2 శాతం) దోహదం చేసింది. కంటైనర్లు (3.2 శాతం), ముడి చమురుతో పాటు లిక్విడ్లు (5.6 శాతం), వాహన విభాగం (120 శాతం) పరిమాణ వృద్ధిని నమోదు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు