రిలయన్స్ డిజిటల్ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్
రిలయన్స్ డిజిటల్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 16 వరకు ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్ను ఇస్తోంది. తదుపరి కొనుగోలుపై రీడీమ్ చేసుకునేలా 10% తక్షణ డిస్కౌంట్ ఓచర్లను సైతం ఇస్తోంది. వీటితో పాటు పలు ఫైనాన్స్
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 16 వరకు ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్ను ఇస్తోంది. తదుపరి కొనుగోలుపై రీడీమ్ చేసుకునేలా 10% తక్షణ డిస్కౌంట్ ఓచర్లను సైతం ఇస్తోంది. వీటితో పాటు పలు ఫైనాన్స్ ఆప్షన్లనూ పొందొచ్చని చెబుతోంది. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, గృహోపకరణాలు, వంట సామగ్రి.. ఇలా అన్నిటి కోసం రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లతో పాటు www.reliancedigital.in ను సందర్శించవచ్చని తెలిపింది.
* 65 అంగుళాల యూహెచ్డీ యాండ్రాయిడ్ టీవీలను రూ.49,900 ప్రారంభ ధర నుంచి; 43 అంగుళాల యూహెచ్డీ యాండ్రాయిడ్ టీవీలను రూ.19,990 ప్రారంభ ధర నుంచి పొందొచ్చని పేర్కొంది.
* ల్యాప్టాప్లు, యాపిల్ ఎయిర్పాడ్స్, ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా తదితరాలకూ ప్రత్యేక ధరలను ప్రకటించింది. ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ రూ.18,990; సరికొత్త మైక్రోఓవెన్లు రూ.6490 నుంచి లభ్యమవుతాయి. ఎయిర్కండిషనర్లు, ఇతరాలపై 60% వరకు ఆఫ్-సీజన్ డిస్కౌంట్లు ఇస్తోంది. ఇవన్నీ కాకుండా.. షాపర్లందరికీ బహుమతులు లభిస్తాయి. లక్కీ విజేతలకు కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లను గెలుచుకునే అవకాశమూ ఉందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
సంక్షిప్తంగా
* ఇన్ఫోఎడ్జ్ తన అనుబంధ సంస్థ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్లో రూ.300 కోట్ల పెట్టుబడులను పెట్టింది.
* పవర్గ్రిడ్ కార్పొరేషన్ డైరెక్టరుగా ఆర్.కె.త్యాగి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో 2026, మార్చి 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు కొనసాగుతారు.
* రష్యా చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ పెట్టుబడులున్న నయారా ఎనర్జీ ఏప్రిల్-జూన్లో రికార్డు స్థాయిలో రూ.3,564 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును ఎగుమతి చేసుకోవడం ఇందుకు ఉపకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!