బిగ్‌సి దసరావళి ఆఫర్లు

దసరా, దీపావళి పండగల సందర్భంగా వినియోగదార్లకు ‘దసరావళి’ పేరిట ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నట్లు మొబైల్‌ విక్రయశాలల సంస్థ బిగ్‌సి సీఎండీ ఎం.బాలు చౌదరి వెల్లడించారు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవీపై రూ.3000 వరకు తక్షణ

Published : 29 Sep 2022 02:33 IST

హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల సందర్భంగా వినియోగదార్లకు ‘దసరావళి’ పేరిట ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నట్లు మొబైల్‌ విక్రయశాలల సంస్థ బిగ్‌సి సీఎండీ ఎం.బాలు చౌదరి వెల్లడించారు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవీపై రూ.3000 వరకు తక్షణ రాయితీ ఇస్తామన్నారు. స్మార్ట్‌ఫోన్‌ కొంటే రూ.1999 విలువైన ఇన్‌బేస్‌ ఇయర్‌బడ్స్‌ను రూ.199కు/ రూ.3999 విలువైన గిజ్‌మోర్‌ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌ను రూ.899కే అందిస్తున్నామన్నారు. స్మార్ట్‌టీవీ కొంటే రూ.11,499 విలువైన ఫింగర్స్‌ బార్‌ స్పీకర్‌ ఊఫర్స్‌ను రూ.4999కే అందిస్తామన్నారు. ల్యాప్‌టాప్‌పై రూ.3000 రాయితీతో పాటు బ్యాగ్‌ ఉచితమన్నారు. బ్రాండెడ్‌ యాక్సెసరీలపై 51 % వరకు రాయితీ, ఎస్‌బీఐ కార్డులతో మొబైల్‌ కొంటే 7.5% తక్షణ రాయితీ, ఐఫోన్లపై రూ.5000 వరకు, శామ్‌సంగ్‌పై రూ.10000 వరకు, వన్‌ప్లస్‌పై రూ.6000 వరకు, వివో, ఓపో ఫోన్లపై 10% వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తామన్నారు. డౌన్‌పేమెంట్‌ లేకుండానే డెబిట్‌ కార్డుతో మొబైల్‌, ల్యాప్‌టాప్‌, టీవీ సులభ వాయిదాలపై కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని