1 నుంచి హీరో మోటోకార్ప్‌ ధరల పెంపు

హీరో మోటోకార్ప్‌ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ.1500 వరకు పెంచనుంది. కొత్త ధరలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ  తెలిపింది.

Published : 26 Nov 2022 03:10 IST

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ.1500 వరకు పెంచనుంది. కొత్త ధరలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ  తెలిపింది. మోడల్‌, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధర పెంపు పరిమాణం మారొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాల భారం అధికం కావడంతో, వాహన ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని