స్టాక్ మార్కెట్లో ఈఎస్ఐసీ పెట్టుబడులు
ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్లు) ద్వారా స్టాక్ మార్కెట్లో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పెట్టుబడులు పెట్టనుంది.
దిల్లీ: ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్లు) ద్వారా స్టాక్ మార్కెట్లో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పెట్టుబడులు పెట్టనుంది. సంస్థ మిగులు నిధులను పెట్టుబడులుగా పెట్టే ప్రతిపాదనను ఆదివారం నాడు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ 189వ సమావేశంలో ఆమోదించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి పెట్టుబడులను ఈటీఎఫ్లకు మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుతం మిగులు నిధుల్లో 5 శాతం ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెట్టనుంది. రెండు త్రైమాసికాల తర్వాత పెట్టుబడులపై సమీక్ష జరిపిన అనంతరం 15 శాతానికి పెంచనుంది. నిఫ్టీ, సెన్సెక్స్ల్లోని ఈటీఎఫ్ల్లోకి ఈ పెట్టుబడులు వెళ్లనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Remarriage: మాజీ భార్యతో మళ్లీ పెళ్లి ..! ఆ వివాహం వెనక కదిలించే స్టోరీ
-
General News
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్శారీ.. టీమ్తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!