తెలుగు రాష్ట్రాల్లో మరో 8 నగరాల్లో జియో 5జీ
జియో 5జీ సేవలను తెలుగురాష్ట్రాల్లోని మరో 8 నగరాలకు ఆ సంస్థ మంగళవారం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం; తెలంగాణలోని నల్గొండలో సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈనాడు, అమరావతి: జియో 5జీ సేవలను తెలుగురాష్ట్రాల్లోని మరో 8 నగరాలకు ఆ సంస్థ మంగళవారం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం; తెలంగాణలోని నల్గొండలో సేవలను ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో మొత్తంమ్మీద ఏపీలో 16, తెలంగాణలో 6 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకొచ్చినట్లయింది. మంగళవారం దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 5జీ సేవలను ఆరంభించినట్లు జియో తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్ను విసిరేసిన రణ్బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!