24 నుంచి శామ్సంగ్ ఎస్23 ఫోన్ల డెలివరీ
ప్రీమియం ఫోన్ల విభాగంలో 70 శాతం వృద్ధి లభిస్తోందని శామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రీమియం ఫోన్ల విభాగంలో 70 శాతం వృద్ధి లభిస్తోందని శామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా తెలిపారు. తాజాగా ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్23 మొబైల్స్ కోసం గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 1,40,000 ప్రీ-బుకింగ్లు వచ్చాయని తెలిపారు. మంగళవారం ఎస్23 మొబైల్ ఫోన్లను హైదరాబాద్ విపణిలోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే బుకింగ్ చేసిన వారికి ఈ ఫోన్లను ఈ నెల 24 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. ఏడు మోడళ్లలో లభిస్తున్న గెలాక్సీ ఎస్23 ఫోన్ల ధరల శ్రేణి రూ.74,999 నుంచి రూ.1,54,999 వరకు ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IMD: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో.. అధిక ఉష్ణోగ్రతలే!
-
Politics News
Bandi sanjay: భారాస, కాంగ్రెస్కు తోడు సూది, దబ్బనం పార్టీలు: బండి సంజయ్ ఎద్దేవా
-
India News
Vande Bharat Express: ‘వందే భారత్ దేశ ప్రగతికి నిదర్శనం’.. మరో రైలుకు జెండా ఊపిన మోదీ
-
General News
TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
GHMC: అగ్నిమాపక నిబంధనలు పాటించని మాల్స్, ఆసుపత్రులను సీజ్ చేస్తాం: జీహెచ్ఎంసీ