పతంజలి ఫుడ్స్ లాభం రూ.263 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం.
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,676.19 కోట్ల నుంచి రూ.7,962.95 కోట్లకు పెరిగింది.
* పూర్తి ఆర్థిక సంవత్సరం (2022-23)లో పతంజలి ఫుడ్స్ రూ.886.44 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2021-22లో ఇది రూ.806.30 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.24,284.38 కోట్ల నుంచి రూ.31,821.45 కోట్ల నుంచి రూ.31,821.45 కోట్లకు వృద్ధి చెందింది.
* ఎఫ్ఎమ్సీజీ వ్యాపార ఆదాయం రూ.1,683.23 కోట్ల నుంచి రూ.6,218.08 కోట్లకు దూసుకెళ్లింది. ఎగుమతుల టర్నోవర్ రూ.530.80 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 6,28,000 హెక్టార్లలో తమ ఉత్పత్తుల సాగు జరిగింది. పామాయిల్ పెంపకం 63,816 హెక్టార్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ప్రభుత్వాలతో పతంజలి ఫుడ్స్ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
లగ్జరీ కార్ల పరేడ్లో ప్రమాదం.. బాలీవుడ్ నటికి తీవ్ర గాయాలు..!
-
Revanth Reddy: భారాస, భాజపా అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్ బంధం: రేవంత్
-
ODI WC 2023: వరల్డ్ కప్లో తుది జట్టు ఎంపికే అతిపెద్ద సవాల్..: రవిశాస్త్రి
-
kushboo: ‘ఆ దేవుడే నన్ను ఎంచుకున్నారు’..: ఖుష్బూ
-
NewsClick Raids: ‘న్యూస్క్లిక్’పై సోదాలు.. మీడియా స్వేచ్ఛపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
Vande Bharat Sleeper: వందే భారత్లో స్లీపర్ కోచ్లు.. ఫొటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి