పతంజలి ఫుడ్స్ లాభం రూ.263 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం.
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,676.19 కోట్ల నుంచి రూ.7,962.95 కోట్లకు పెరిగింది.
* పూర్తి ఆర్థిక సంవత్సరం (2022-23)లో పతంజలి ఫుడ్స్ రూ.886.44 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2021-22లో ఇది రూ.806.30 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.24,284.38 కోట్ల నుంచి రూ.31,821.45 కోట్ల నుంచి రూ.31,821.45 కోట్లకు వృద్ధి చెందింది.
* ఎఫ్ఎమ్సీజీ వ్యాపార ఆదాయం రూ.1,683.23 కోట్ల నుంచి రూ.6,218.08 కోట్లకు దూసుకెళ్లింది. ఎగుమతుల టర్నోవర్ రూ.530.80 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 6,28,000 హెక్టార్లలో తమ ఉత్పత్తుల సాగు జరిగింది. పామాయిల్ పెంపకం 63,816 హెక్టార్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ప్రభుత్వాలతో పతంజలి ఫుడ్స్ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా