విపణిలోకి ఒప్పో ఎఫ్‌23 5జీ

5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమేరా, 32 ఎంపీ సెల్ఫీ స్నాపర్‌లాంటి ఫీచర్లున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌23ని ఒప్పో ఇక్కడ విడుదల చేసింది.

Updated : 23 May 2023 13:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమేరా, 32 ఎంపీ సెల్ఫీ స్నాపర్‌లాంటి ఫీచర్లున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌23ని ఒప్పో ఇక్కడ విడుదల చేసింది. సంస్థ ఇండియా ప్రోడక్ట్‌ మేనేజర్‌ సౌమ్య షా ఈ ఫోనును ప్రాంతీయంగా విడుదల చేశారు. 8జీబీ రామ్‌, 256 జీబీ మెమొరీ కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.24,999. స్క్రీన్‌షాట్‌లో ఉన్న సందేశాన్ని 100కి పైగా భాషల్లోకి అనువదించే సౌకర్యమూ ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని