3 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల దాఖలు
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికి 3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈనెల 31 వరకు వీటి సమర్పణకు గడువు ఉందని తెలిపింది. ఇప్పటివరకు సమర్పించిన
ఈనెల 31 వరకు గడువు
దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికి 3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈనెల 31 వరకు వీటి సమర్పణకు గడువు ఉందని తెలిపింది. ఇప్పటివరకు సమర్పించిన 3.03 కోట్ల ఐటీఆర్లలో ఐటీఆర్-1లు 1.78 కోట్లు (58.98%), ఐటీఆర్-2లు 24.42 లక్షలు, ఐటీఆర్-3లు 26.58 లక్షలు, ఐటీఆర్-4లు 70.07 లక్షలు, ఐటీఆర్-5లు 2.14 లక్షలు, ఐటీఆర్-6లు 91,000, ఐటీఆర్-7లు 15,000 ఉన్నాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు