రూ.100 కోట్లతో విటెరో టైల్స్ విస్తరణ
బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్, టైల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది.
ఈనాడు, హైదరాబాద్: బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్, టైల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురంలో ఈ సంస్థకు ఉన్న యూనిట్లో విటెరో టైల్స్ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రస్తుత 15,000 చదరపు మీటర్ల నుంచి 30,000 చ.మీ.కు పెంచుకోవడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా విపణుల్లో అధిక వాటా సంపాదించే అవకాశం కలుగుతుందని అపర్ణ ఎండీ అశ్విన్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ