టాటా వాణిజ్య వాహనాలు 2.5% ప్రియం!
కమొడిటీ, ముడి పదార్థాల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు టాటా....
దిల్లీ: కమొడిటీ, ముడి పదార్థాల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు టాటా మోటార్స్ సోమవారం వెల్లడించింది. మధ్య స్థాయి, భారీ స్థాయి వాణిజ్య వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న వాణిజ్య వాహనాలు, బస్సులపై మోడల్, వేరియంట్ ఆధారంగా ధరలు పెంచుతామని నియంత్రణ సంస్థలకు టాటా మోటార్స్ సమాచారమిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్