‘ఒమిక్రాన్’కు జీఎస్కే మందు
కరోనా వైరస్ ‘ఒమిక్రాన్’ వేరియంట్పై తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఆధారిత చికిత్స సత్ఫలితాలు ఇస్తున్నట్లు అగ్రశ్రేణి ఔషధ సంస్థ జీఎస్కే (గ్లాక్సో స్మిత్ క్లైన్) వెల్లడించింది. అమెరికాలోని తన భాగస్వామి వీర్ బయోటెక్నాలజీతో
దిల్లీ: కరోనా వైరస్ ‘ఒమిక్రాన్’ వేరియంట్పై తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఆధారిత చికిత్స సత్ఫలితాలు ఇస్తున్నట్లు అగ్రశ్రేణి ఔషధ సంస్థ జీఎస్కే (గ్లాక్సో స్మిత్ క్లైన్) వెల్లడించింది. అమెరికాలోని తన భాగస్వామి వీర్ బయోటెక్నాలజీతో కలిసి ‘సొట్రొవిమ్యాబ్’ అనే ఔషధంతో ఈ యాంటీబాడీ చికిత్సను ఆవిష్కరించినట్లు జీఎస్కే తెలిపింది. ‘సొట్రొవిమ్యాబ్’ ప్రభావశీలతను ఒమిక్రాన్ కీలక మ్యుటేషన్లపైనా గుర్తించినట్లు జీఎస్కే వివరించింది. క్లినికల్ పరీక్షల్లో ఇది చూపిన ఫలితాలను అగ్రశ్రేణి వైద్య పత్రికలు సమీక్షించాల్సి (పీర్-రివ్యూ) ఉంది. ఇప్పటి వరకు గుర్తించిన 37 రకాలైన కరోనా వైరస్ రకాలపై (వేరియంట్లు) ఈ ఔషధం బాగా పనిచేస్తోందని జీఎస్కే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ