నేటి నుంచి టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన ధరల పెంపు
ప్రయాణికుల వాహనాల ధరల్ని బుధవారం నుంచి సగటున 0.9 శాతం మేర పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం వెల్లడించింది. ముడి పదార్థాల ధరల వల్ల, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో,
దిల్లీ: ప్రయాణికుల వాహనాల ధరల్ని బుధవారం నుంచి సగటున 0.9 శాతం మేర పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం వెల్లడించింది. ముడి పదార్థాల ధరల వల్ల, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో, అందులో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. టియాగో, పంచ్, హ్యారియర్ తదితర వాహనాలను దేశీయ విపణిలో సంస్థ విక్రయిస్తోంది. జనవరి 18 కంటే ముందు బుక్ చేసుకున్న వాహనాలపై ఈ ధరల పెంపు వర్తించదని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్