ఇంటెల్ 20 బిలియన్ డాలర్ల చిప్ కేంద్రం
అంతర్జాతీయంగా మైక్రో ప్రోసెసర్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.5 లక్షల కోట్ల) పెట్టుబడితో అమెరికాలోని ఒహియోలో కొత్త కంప్యూటర్ చిప్ కేంద్రాన్ని ఇంటెల్ నెలకొల్పనుంది.
కొలంబస్: అంతర్జాతీయంగా మైక్రో ప్రోసెసర్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.5 లక్షల కోట్ల) పెట్టుబడితో అమెరికాలోని ఒహియోలో కొత్త కంప్యూటర్ చిప్ కేంద్రాన్ని ఇంటెల్ నెలకొల్పనుంది. లికింగ్ కౌంటీ సమీపంలో 1000 ఎకరాల స్థలంలో రెండు చిప్ ఫ్యాక్టరీలను సంస్థ ఏర్పాటు చేయనుంది. వీటితో 3000 కంపెనీ ఉద్యోగాలు, 7000 నిర్మాణ కొలువుల సృష్టి జరుగుతుందని, సరఫరాదారులు, భాగస్వాముల వద్ద వేల సంఖ్యలో అదనపు ఉద్యోగాలు వస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్లాంట్ నిర్మాణపనులు ప్రారంభమై, 2025 చివరకు ఉత్పత్తి మొదలయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా