అదానీ విల్మర్ ఐపీఓ నేటి నుంచే
వంటనూనెలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తులు విక్రయించే దిగ్గజ సంస్థ అదానీ విల్మర్ రూ.3,600 కోట్ల పబ్లిక్ ఇష్యూ గురువారం ప్రారంభమవుతోంది.
ధరల శ్రేణి రూ.218-230
దిల్లీ: వంటనూనెలతో పాటు కొన్ని ఆహార ఉత్పత్తులు విక్రయించే దిగ్గజ సంస్థ అదానీ విల్మర్ రూ.3,600 కోట్ల పబ్లిక్ ఇష్యూ గురువారం ప్రారంభమవుతోంది. ఈ నెల 31 వరకు ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో షేరుకు రూ.218-230ని ధరల శ్రేణిగా నిర్ణయించింది. కనీసం 65 ఈక్విటీ షేర్లకు (ఒక లాట్) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ రూ.940 కోట్లు సమీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM