డిపాజిటర్లకు రూ.1500 కోట్లకు పైగా బీమా పరిహారం
1961లో ప్రారంభమైన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ -డీఐసీజీసీ’ కింద బ్యాంకులు మూతబడిన సందర్భాల్లో, 1.2 లక్షల మందికి పైగా డిపాజిట్దార్లకు రూ.1500 కోట్లకు పైగా చెల్లించినట్లు సర్వే పేర్కొంది.
1961లో ప్రారంభమైన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ -డీఐసీజీసీ’ కింద బ్యాంకులు మూతబడిన సందర్భాల్లో, 1.2 లక్షల మందికి పైగా డిపాజిట్దార్లకు రూ.1500 కోట్లకు పైగా చెల్లించినట్లు సర్వే పేర్కొంది. 1961లో రూ.1500 డిపాజిట్కు తో ప్రారంభమైన బీమా, 1993 నాటికి క్రమంగా రూ.లక్షకు పెరిగింది. 2020-21 బడ్జెట్లో బీమాను బ్యాంక్ డిపాజిటర్కు రూ.5 లక్షలకు పెంచారు. 2021 మార్చికి మొత్తం బీమా కలిగిన డిపాజిట్లు రూ.76.2 లక్షల కోట్లుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు