58 శాతం పెరిగిన ఐఓబీ లాభం
మార్చి త్రైమాసికంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) రూ.552 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.350 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం అధికం.
దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) రూ.552 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.350 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం అధికం. నిరర్థక ఆస్తులకు కేటాయింపులు రూ.1380 కోట్ల నుంచి రూ.1014 కోట్లకు తగ్గడమే ఇందుకు కారణం. మొత్తం ఆదాయం మాత్రం రూ.6074 కోట్ల నుంచి రూ.5719 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం 4 శాతం పెరిగి రూ.4215 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 11.69 శాతం నుంచి 9.82 శాతానికి, నికర ఎన్పీఏలు 3.58 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!