జూన్ 27న మహీంద్రా స్కార్పియో ఎన్ విడుదల
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ ‘స్కార్పియో-ఎన్’ను జూన్ 27న విడుదల చేయనుంది. ఇంతకు ముందు జడ్101 కోడ్ పేరుతో దీన్ని పిలిచేవారు. రెండు దశాబ్దాలుగా ఉన్న దిగ్గజ
ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎస్యూవీ ‘స్కార్పియో-ఎన్’ను జూన్ 27న విడుదల చేయనుంది. ఇంతకు ముందు జడ్101 కోడ్ పేరుతో దీన్ని పిలిచేవారు. రెండు దశాబ్దాలుగా ఉన్న దిగ్గజ స్కార్పియో బ్రాండ్.. ఇకపై ‘స్కార్పియో క్లాసిక్’గా కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఎస్యూవీ విభాగంలో కొత్త స్కార్పియో-ఎన్ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని ఎం అండ్ ఎం అధ్యక్షుడు (ఆటోమోటివ్ విభాగం) వీజే నక్రా పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సదుపాయాల్లో స్కార్పియో-ఎన్ లభించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!