విపణిలోకి కేటీఎం బైక్‌

ఖరీదైన మోటర్‌ సైకిళ్ల తయారీ సంస్థ కేటీఎం నుంచి కొత్త బైక్‌ దేశీయ విపణిలోకి వచ్చింది. కేటీఎం ఆర్‌సీ 390గా వ్యవహరించే దీని ధర రూ.3,13,922 (ఎక్స్‌షోరూం, దిల్లీ).

Published : 24 May 2022 02:55 IST

ముంబయి: ఖరీదైన మోటర్‌ సైకిళ్ల తయారీ సంస్థ కేటీఎం నుంచి కొత్త బైక్‌ దేశీయ విపణిలోకి వచ్చింది. కేటీఎం ఆర్‌సీ 390గా వ్యవహరించే దీని ధర రూ.3,13,922 (ఎక్స్‌షోరూం, దిల్లీ). దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేటీఎం విక్రయ కేంద్రాల్లో ఈ కొత్త బైక్‌ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. రేసుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ బైకులో హైఎండ్‌ ఎలక్ట్రానిక్స్‌, క్విక్‌షిఫ్టర్‌ ప్లస్‌, లీన్‌ యాంగిల్‌ సెన్సిటివ్‌ కార్నరింగ్‌ ఏబీఎస్‌, సూపర్‌ మోటియో మోడ్‌ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు