బీఎండబ్ల్యూ ఎం బ్రాండులో 10 ప్రత్యేక మోడళ్లు
జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా ‘50 జహ్రే ఎం ఎడిషన్స్’ కింద 10 కొత్త మోడళ్లను తీసుకు రానుంది. ఈ ఏడాది తన ‘బీఎండబ్ల్యూ ఎం’ బ్రాండు 50వ వసంతం సందర్భంగా వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది బీఎండబ్ల్యూ ఎం
దిల్లీ: జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా ‘50 జహ్రే ఎం ఎడిషన్స్’ కింద 10 కొత్త మోడళ్లను తీసుకు రానుంది. ఈ ఏడాది తన ‘బీఎండబ్ల్యూ ఎం’ బ్రాండు 50వ వసంతం సందర్భంగా వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది బీఎండబ్ల్యూ ఎం సర్టిఫైడ్ డీలర్షిప్లను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ 10 ప్రత్యేక మోడళ్లు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎం34ఓఐ, ఎ4, ఎం5 మోడళ్లు కూడా ఈ ప్రత్యేక ఎడిషన్స్లో ఉండనున్నాయి. ఎం34ఓఐ ఎక్స్ డ్రైవ్ మోడల్ను తొలుత విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిని బీఎండబ్ల్యూ గ్రూపు చెన్నై ప్లాంటులో తయారు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203