కోల్కతాలో కియా శిక్షణ కేంద్రం
దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా ఇండియా కోల్కతాలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో విక్రయశాలల ఉద్యోగులకు నైపుణ్యాలు, సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం దోహదపడనుంది. ముఖ్యంగా విద్యుత్ వాహనాల (ఈవీలు)పై
ముంబయి: దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా ఇండియా కోల్కతాలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో విక్రయశాలల ఉద్యోగులకు నైపుణ్యాలు, సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం దోహదపడనుంది. ముఖ్యంగా విద్యుత్ వాహనాల (ఈవీలు)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కియా ఇండియా ఇప్పటికే దేశంలో మూడు శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబయి, ఫరీదాబాద్ల్లో 25,000 చదరపు అడుగుల్లో ఇవి ఉన్నాయి. ఇప్పటి వరకు 10,000 మందికి శిక్షణ ఇచ్చినట్లు కియా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్