ఎంటార్ టెక్నాలజీస్కు రూ.175 కోట్ల ఆర్డరు
హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్కు స్వచ్ఛ ఇంధన విభాగంలో 22.12 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.174.6 కోట్లు) ఎగుమతి ఆర్డరు లభించింది. ఇది జనవరి 2023 నుంచి జూన్ 2023 మధ్య పూర్తవుతుందని అంచనా. ఈ విషయంపై కంపెనీ ఎండీ,
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్కు స్వచ్ఛ ఇంధన విభాగంలో 22.12 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.174.6 కోట్లు) ఎగుమతి ఆర్డరు లభించింది. ఇది జనవరి 2023 నుంచి జూన్ 2023 మధ్య పూర్తవుతుందని అంచనా. ఈ విషయంపై కంపెనీ ఎండీ, ప్రమోటరు పర్వత్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ కర్బన ఉద్గార తగ్గింపు లక్ష్యాల నడుమ స్వచ్ఛ ఇంధన రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో మంచి స్థానాన్ని దక్కించుకోవడానికి తగిన అర్హతలు ఎంటార్కు ఉన్నాయ’ని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత