నవి నుంచి ఎన్సీడీలు
ఆర్థిక సేవల సంస్థ నవి టెక్నాలజీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ నవీ ఫిన్సర్వ్ రూ.600 కోట్లను సమీకరించనుంది. ఇందుకోసంగాను నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లను (ఎన్సీడీ) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆర్థిక సేవల సంస్థ నవి టెక్నాలజీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ నవీ ఫిన్సర్వ్ రూ.600 కోట్లను సమీకరించనుంది. ఇందుకోసంగాను నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లను (ఎన్సీడీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రాథమికంగా రూ.300 కోట్లకు ఎన్సీడీల ద్వారా డబ్బును సేకరిస్తుంది. అదనంగా వచ్చిన మొతంలో నుంచి మరో రూ.300 కోట్లనూ తీసుకుంటుంది. ఈ సెక్యూర్డ్ ఎన్సీడీల్లో జూన్ 10 వరకూ పెట్టుబడులు పెట్టేందుకు వీలుంది. ఇండియా రేటింగ్స్ నుంచి వీటికి ‘ఏ’ రేటింగ్ లభించినట్లు నవి తెలిపింది. ఈ ఎన్సీడీలు 18 నుంచి 27 నెలల వ్యవధికి లభిస్తాయి. రాబడి 9.80 శాతం వరకూ అందుతుంది. కనీస పెట్టుబడి రూ.10వేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు